మనకు స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలు దాటింది. ఈ 63 ఏళ్లలో మన నోటు మీద ఉండే బొమ్మయొక్క రూపు రేఖలు మారుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా?
లేకపోతె ఇప్పుడు గమనించండి...
చూసారా...! పైన ఉన్నా మార్పు.. అదేనండోయ్.. మన జాతీయ చిహ్నం ఉన్న చోటు కి గాంధీ బొమ్మ వచ్చింది.అలా గాంధీ బొమ్మ చాల కాలం నుండి(1996 నుండి) ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. కాని ఎందుకు ఈ మార్పు రావాల్సి వచ్చింది? అంతటి ఉన్నతమైన స్థానం కేవలం ఆ ఒక్కడికే ఎందుకు వచ్చింది ?